తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడటమే కలెక్టర్ల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600