
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా, మంగళవారం కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు చీర, సారెలు అందజేసి, వారితో కలిసి భోజనం చేశారు.



















