
గత 11 ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎర్రోళ్ల నరేష్ అనే వ్యక్తిపై, ఒక ప్రభుత్వ అధికారి తీవ్రవాది అని ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆరోపణ తనను తీవ్రంగా బాధించిందని, ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పానికి అడ్డంకిగా మారిందని నరేష్ తెలిపారు.



















