
నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, చీత ఫోర్స్ సిబ్బంది ఆర్మూర్, మోర్తాడ్ పరిధిలో మెరుపు దాడులు నిర్వహించి, ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు భారీ లారీలను స్వాధీనం చేసుకున్నారు.



















