
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు.



















