
వంట గ్యాస్, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు, పెట్రోల్ నిల్వలపై పర్యవేక్షణను పటిష్టం చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.



















