
తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను జూన్ 2 లోగా నెరవేర్చాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీని నియంత్రించాలని, సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని ఆమె కోరారు.



















