
అమీర్పేటలోని ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై భవనం ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ దాడి జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకుడు బొంతు రామ్మోహన్, ఆయన కుటుంబ సభ్యులు హాస్టల్ నిర్వాహకుల నుండి రూ. 2 కోట్లు అడ్వాన్స్గా తీసుకొని భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లు సమాచారం.


















