
కామారెడ్డి జిల్లా మద్నూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, వేసవి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలను ఎవరికీ చెప్పరాదని పోలీసులు సూచించారు.



















