
రైతులు పండించిన వడ్ల కొనుగోలుపై ప్రభుత్వానికి సూచనలు చేసిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను విధుల నుంచి తొలగించడంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.



















