
హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో సంగారెడ్డికి చెందిన వైద్యురాలు డా. పి. అక్షిత ప్రియ తన ప్రతిభను చాటుకున్నారు. 22 దేశాలకు చెందిన 2,000 మంది కీబోర్డ్ వాయిద్యకారుల సమూహంలో ఆమె ఒకరిగా రికార్డు సాధించారు.



















