
వరంగల్ నగరంలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, కాశీబుగ్గ సొసైటీ కాలనీలో ఇంటిముందు నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ఒక లాయర్ మెడలో నుంచి దుండగులు సుమారు 2 తులాల బంగారు చైన్ను లాక్కెళ్లారు. ఈ క్రమంలో గాయాలపాలైన లాయర్, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.



















