
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్ సి హెచ్ పి ఎస్ ) జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం మంగళవారం కలిసి, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.



















