
కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదిత్య హాస్పిటల్, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఐవిఎఫ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 146 యూనిట్ల రక్తం సేకరించారు.



















