
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, పలువురు బాధితులు మంగళవారం తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను లోక్భవన్ లో కలిసి, రాష్ట్రంలో జరుగుతున్న భూసేకరణ, ఇళ్ల కూల్చివేత వంటి సమస్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.



















