కులాస్పూర్, చిన్నాపూర్, బడ్సి, సింగంపల్లి గ్రామాలలో వరి కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డొడ్డు వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తోందని, సన్న వడ్ల కొనుగోలులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now