కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ చౌరస్తాలో శివసేన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాముని దహనం కార్యక్రమంలో అశోక్ నగర్ మాజీ కౌన్సిలర్ చాట్ల వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దాదాపు 15 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600