భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇటీవల తనను అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఆయన రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600